అమరావతి,జూన్9:ఏపీదేవాదాయశాఖమంత్రివెల్లంపల్లిశ్రీనివాసరావువిజయనగరంజిల్లాలోనిరామతీర్థంఆలయాన్నిసందర్శించారు.సీతారామస్వామివారిని దర్శించుకున్న అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే జనవరి నాటికి ర�
నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ | కరోనాకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుంచి ప్రారంభం కానుంది.
Monsoon: నిన్న మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,223 శాంపిల్స్ పరీక్షించగా 11,421 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 16,223 మ�
అమరావతి ,జూన్ 1: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అ�
కారుణ్య మరణానికి కోర్టును అనుమతి కోరిన బాలుడు.. అంతలోనే.. | అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తల్లితో కలిసి కోర్టుకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్�
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత | ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బార
తిరుమల, 30 మే : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ పద్మనాభంయాదవ్ గుండె పోటుతో శనివారం కన్ను మూశారు. ఆయన కుటుంబాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారంపరామర్శించారు. పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న సుబ్�
అమరావతి, మే 29: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీ�
తిరుపతి,మే 23: ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిం�
వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై కేంద్రం ఆలోచించాలి : జగన్ | అమరావతి : వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం ఆయన ‘�
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వద్ద లారీ కారును ఢీకొట్టింది.