అమరావతి: తెలంగాణ చేపట్టిన తరహాలో ఏపీలోనూ జ్వర సర్వే చేపట్టారు. ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినట్టయితే ఆశా కార్యకర్తలు వారికి కోవిడ్ టెస్ట్లు చ�
తిరుమలలో దుకాణాల్లో అగ్ని ప్రమాదం | తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
అమరావతి:ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష
తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |
Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఈ �
తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ.. తాగునీటి కోసం ఏపీ విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ తన తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతున్నదని.. దీనిపై మీ వైఖరి తెలుపాలంటూ కృష్ణానదీ యాజమాన�
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రం�