తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ.. తాగునీటి కోసం ఏపీ విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ తన తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతున్నదని.. దీనిపై మీ వైఖరి తెలుపాలంటూ కృష్ణానదీ యాజమాన�
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రం�
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం 12 అడుగుల పొడవున్న ఓ గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూ�
హైదరాబాద్: గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన బాబుఖాలే ఆంధ్రప్ర
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్
న్యూఢిల్లీ: తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు మంగళవారం తనకు చాలా మంది ఫోన్ చే
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని, పాణ్యం ఏరియాల్లో అతిసార వ్యాధి కలకలం రేపుతున్నది. ఆయా ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలి ఇప్పటికే నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆదోని అరుణజ్
లాక్డౌన్ | రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెంద�
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తు�