తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |
Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఈ �
తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ.. తాగునీటి కోసం ఏపీ విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ తన తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతున్నదని.. దీనిపై మీ వైఖరి తెలుపాలంటూ కృష్ణానదీ యాజమాన�
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రం�
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం 12 అడుగుల పొడవున్న ఓ గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూ�
హైదరాబాద్: గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన బాబుఖాలే ఆంధ్రప్ర
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్
న్యూఢిల్లీ: తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు మంగళవారం తనకు చాలా మంది ఫోన్ చే