అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ బాజీలాల్ సిబ్బందితో క
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�
మెజార్టీ వాటా కొనుగోలుకు రూ.3,604 కోట్ల డీల్ 89.6 శాతానికి చేరనున్న ఏపీఎస్ఈజడ్ వాటా న్యూఢిల్లీ, మార్చి 23: ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు వశం కానున్నది. విశాఖ ఓడరేవుకు పక్కనే ఉన్న గంగవరం పోర్టు �
హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద�
తిరుమల: కేంద్ర రల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయంవద్దకు చేరుకున్న పీయూష్ గోయల్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి స్వా
అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్ర�