వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై కేంద్రం ఆలోచించాలి : జగన్ | అమరావతి : వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం ఆయన ‘�
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వద్ద లారీ కారును ఢీకొట్టింది.
అమరావతి , మే11:హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్లను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు అధికారులు.ఈ కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టీకాలనుపంపిణీచేయనున్నారు.ఏపీలోకరోనా
నెల్లూరు రసాయన పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉ�
అమరావతి: తెలంగాణ చేపట్టిన తరహాలో ఏపీలోనూ జ్వర సర్వే చేపట్టారు. ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినట్టయితే ఆశా కార్యకర్తలు వారికి కోవిడ్ టెస్ట్లు చ�
తిరుమలలో దుకాణాల్లో అగ్ని ప్రమాదం | తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
అమరావతి:ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష
తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |