ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖారున ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 30 వరకు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొత్త లేఅవుట్లను అనుమతించొద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు
ఈటలపై బీజేపీ నాయకుల సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి: వినోద్ కుమార్