అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.