Union Budget | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2024-25 (Union Budget 2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది.
Murder | ఆంధ్రప్రదేశ్లో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ కక్షలతో పట్ట పగలు, నడిరోడ్లపై అందరూ చూస్తుండగానే పరస్పరం హత్యలకు పాల్పడుతుండటంతో జన�
YS Sharmila | తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ రైతుల రుణమాఫీ చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఎక్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Dhiraj Singh Takur | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బదిలీ అయ్యారు. ఆయనను లఢక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉంద�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్పీ పెట్రలోబంక్ దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడ
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల
Maoists dump | పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Murder attempt | నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ మరో వ్యక్తితో మాట్లాడుత�
Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ
Balakrishna | టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించ�
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేయనున్నారు.