Murder | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు (Prodduturu town) లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. తల్లి మందలించడంతో ఆగ్రహించిన కుమారుడు ఆమె గొంతు కోసి చంపేశాడు.
Road accident | లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు.
Rahul vs BJP | పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లో రాజకీయ వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా హీటెక్కింది. లోక్సభ ఎన్నికల (Lok Sabha elections) సందర్భంగా కర్ణాటకలోని మహదేవ్పుర (Mahadevpura), రాజాజీనగర్ (Rajaji Nagar) లో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరి�
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (TDP MLA) రాసలీల వీడియో వైరల్గా మారింది. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్.. గతంలో కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో రొమాంటిక్
Bird Flu | ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 41 బర్డ్ ఫ్లూ కేసులు (Bird Flu cases) నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం (Union Govt) వెల్లడించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. బుధవారం రాజ్యసభ (Rajya Sabha) కు ఇచ్చి�
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
Maoists encounter : మావోయిస్టులకు మరో ఎదురదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి (Maredumilli) అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది.
Tortoise | ఆలివ్ రిడ్లే (Olive ridley) తాబేళ్ల (Tortoise) జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఆలివ్ రిడ్లే తాబేలు ఒడిశా (Odisha) లోని కేంద్రపడ జిల్లా గహీర్మఠ్ వద
Rain | ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్�
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
PEGEPL | రేవంత్ రెడ్డి సర్కారు అసమర్థత కారణంగా మరో కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతున్నది. దీన్ని తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ‘ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట�
MLC elections | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) స్థానానికి ప్రశాంతంగా పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు (Krishna - Guntur) జిల్లాల పట్టభద్రుల ఎమ్
Chandra Babu | ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, తాను ఈసారి కూడా ప్రజలకు మేలు చేసి ఐదోసారి ముఖ్యమంత్రినవుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స�