AP ICET results | ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార
Papikondalu tour | రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన 'పాపికొండలు విహారయాత్ర' ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్త�
Weather | మండే ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే
PawanKalyan | మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది.
PawanKalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విశాఖపట్నానికి చెందిన స్టాండప్ కమెడియన్ రఫీక్ మొహమ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime news | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్నతల్లిని ఓ కుమారుడు ఏమాత్రం కనికరం లేకుండా సజీవదహనం చేశాడు. తల్లిని గదిలో బంధించి, ఆ గది
TDP MLA | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై జగన్ ఉద్దే
YS Sharmila | ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఎంప�
Vijayawada | పోలీసులు కార్డన్సెర్చ్ చేస్తుండగా దుండగుడు పోలీసులపైకి కాల్పులకు యత్నించిన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస
Thirumala Temple | రేపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. రేపు జ�
Crime news | ఒక విద్యార్థిపై ఐదారుగురు తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడిని కిందపడేసి ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు అపస�
Delhi | ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ స