ED Raids | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. సాక్షా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 30 ప్రాంతాల్లో సుమారు 40 బృందాలతో ఐటీ (ఇన్కం ట్యాక్స్) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్విత బిల్డర్స్ కార్పొరేట్ క�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరా�
IAS Officers | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే రిపో�
IAS Officers | డీవోపీటీ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎ�