Poison gas leak | బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకై 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండి నుంచి మధ్యప్రదేశ్కు సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా, వాంకిడి చెక్పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 72.50 లక్షల విలువైన 290 కిలోల మత్తు పదార్
Chandra babu | మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే టీడీపీ లక్ష్యంతో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Liquor Consumption | తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాంతో రాష్ట్రం మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతినిత్యం లక్షల లీటర్లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇక మద్యం అమ్మకాల్లో పొర�
Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Kapildev | భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ విజయవాడలోని ఉండవల్లిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని చిన్నితో కలిశారు.