ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్టు దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో 3,208 మంది అర్చకులకు లబ్ధిచేకూరనున్నది.
Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రధాని మోదీని కోరారు.
AP High Court | ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది.
Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు.
AP TET 2024 | ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాలను cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని నారా లోకేశ్ వె�
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. 50.79 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://cse.ap.gov.inలో చూడవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు.
Vani Prasad | ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీ ప్రసాద్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్టెక్ చేయబోయి ప�
మ్యాట్రిమోనీ డాట్కామ్తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా అశోక్నగర్కు చెందిన దంపతులు ఎర్ర వెంకటనాగరాజు, రామంచ సౌజన్యను రిమాండ్ చేసినట్లు రామగుండం సైబర్క్రైమ్ పో�
IAS Officers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా శ్రీధర్ను బదిల
Sajjala Ramakrishna Reddy | ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.