Union Govt | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. రూ.1,78,173కోట్ల పన్ను వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిస్
Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా వెల్లడించారు.
Minister Nadendla | ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలన్నదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్యేయమని, అందుకోసమే ఆయన పోరాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా?. కొత్తగా జిల్లాలను (New Districts) ఏర్పాటు చేయనున్నారా?. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మార్వనున్నారా?.. ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతున్నది. గత �
Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్త
తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స