IAS Officers | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే రిపో�
IAS Officers | డీవోపీటీ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎ�
Elephant attack | ఏపీలోని అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో రైతులు,గ్రామస్థులు బలి అవుతున్నారు.
Heavy rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నం బలపడింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
IAS Officers | తెలంగాణ కేడర్కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు �
Heavy Rains | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, �
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నటుడు చిరంజీవి శనివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపి.. వరద సాయం చెక్కును ఏసీ సీఎం చంద్రబాబుకు చిరంజీవి అంద�
Woman Molest | దసరా పండుగ వేళ దారుణం చోటు చేసుకుంది. వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై ఓ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుషరాల కోసం ఆంధ్రప్రదేశ్కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని మాజీ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ నుంచ�
Kanyaka Parameswari | సాధారణంగా అమ్మవారి ఆలయం అంటేనే వెండి, బంగారు దగదగలు కనిపిస్తుంటాయి. అమ్మవారిపై నగలు తళతళ మెరుస్తుంటాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో దేశంలోని అమ్మవారి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వ
AP Liquor Tenders | ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కొనసాగుతున్న 11 మంది ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. తమ క్యాడర్ను మార్చాలని వారు పెట్టుకున్న విజ్ఞప్తిని కేంద్ర అంతర్గత వ్యవహారాల మంత్ర�