Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Ambati Rambabu |ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులుచేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Prakash Raj | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో పవన్ కల్యా�
SIT investigation | తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం(Laddu adulatration) పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో (Arasavalli Temple) శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృ�
రాష్ట్ర మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నది. గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇ సుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించే రూ.270 కోట్ల
Liquor shops | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయ�
AP Ordinance | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యంషాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ను, పీ అండ్ ఎల్ ఐజీగా ఎం రవి ప్రకాశ్ను, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను, ఇంట
IPS Transfers | ఏపీకి చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, పీఅండ్ఎల్ ఐజీగా ఎం రవిప్రకాశ్, ఇంటెలిజెన్