AP Cabinet | : ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది.
Couple Suicide | ఆర్థిక ఇబ్బందుల కారణంగా విశాఖలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా బయలు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుడికి ప్రతి మంగళ, అమావాస్య రోజుల్లో దేవస్థానంలో విశేష అర్చనలు నిర�
సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి సాగునీటి శాఖ పరిధిలోని అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) జల విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని శాఖలోని ఇంజినీర్లు అసహనం వ్యక్తంచ�
నాగార్జునసాగర్ డ్యాం భద్రత రాష్ట్ర ప్రత్యేక రక్షక దళం (టీజీఎస్పీఎఫ్) పరిధిలోకి వెళ్లింది. నిరుడు నవంబర్ 29న డ్యామ్ నిర్వహణ, భద్రతపై రెండు రాష్ర్టాల మధ్య వివాదం తలెత్తడంతో నిర్వహణ కేంద్ర బలగాల ఆధీనంల�