సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.
Srisailam | ఈ నెల 10న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవంతో పాటు పుష్పార్చన ఏర్పాట్లపై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. లోక కల్యాణం కోసం జరిపే ఉత్సవం, పుష్పార్చన ఆయా కైంకర్యాలన్నీ స్వ
PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Road Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. జిల్లాలోని సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది.
Special Trains | ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మొదలవనున్నది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మహా కుంభమేళాలో పాల్గొనాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కుంభమేళాకు
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ�
కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు.
Earthquake | ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని రేపాయి, ముండ్లమారు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది.