Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన
తెలంగాణ నిలిచి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ వరుసలో నీటికే ప్రథమ ప్రాధాన్యం అన్నది తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో ఓ పథకం ప్రకారమే జల దోపిడీ జరిగింది. స్వరాష్ట్ర సాధన తర్వాత అది కట్టడి అయ్యింద�
APPSC | గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
Minister Gottipati | కూటమి ప్రభుత్వంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఏపీ విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. రాష్ట్రంలో రైతులకు స్మార్ట్ బిగించడం లేదని స్పష్టం చేశారు.
Janasena | ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది.
IPS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 27 మంది అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ �
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం విస్మరించింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్య�
Vizag Steel Plant | ఏపీకి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లతో కేంద్రం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారి�