హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
AB Venkateswara Rao | ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గా ఏబీ వెంకటేశ్వరరావు నియాకమయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏబీ �
Budget 2025 | నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు స్పందించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్రానికి మరిన్ని నిధుల కోసం టీడీపీ, �
RK Roja | వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా బటన్నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు అధికారంలో ఉండి ఆ పని ఎందుకు చేయలేక పోతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించ
AP DGP | సోషల్ మీడియాలో (Social media) అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ కొత్త డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీతో పోలీసుల సేవలను కొనసాగిస్తామని కొత్త డీజీ�
ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ శనివారంనుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్ర�
AP e-governance | రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ (e-governance ) వాట్సాప్ సేవలను (WhatsApp) ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి లోకేష్ ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలనను గురువా
AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో హరీశ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
Etikoppaka Toys | రిపబ్లిక్డే వేడుకల దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది.
AP MLC Elections | ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని స్పష్టం
Old Age Homes | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని వృద్ధులకు తీపికబురును అందించింది. తోడులేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది.
AP Government | ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.