Explosion | ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిదోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ని సిమెంట్ �
Panchayat Secretary | ఓ పంచాయతీ కార్యదర్శి కోట్లకు పడగలెత్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఆస్తులను కూడబెట్టాడు. ఆ పంచాయతీ కార్యదర్శి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు సైతం షాక్కు గురయ్యారు.
Love | ఇన్స్టా వేదికగా మొదలైన వారి పరిచయం.. పరిణయం దాకా తీసుకువచ్చింది. అదేదో వారిది ఒకే ప్రాంతం కూడా కాదు. ఆమెది అమెరికా అయితే.. అతనిది ఆంధ్రప్రదేశ్. అతని గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ అమెరి�
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్�
Pawan Kalyan |పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజున చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఎంతో బాధించింది.సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ�
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రామయ్య సీతమ్మను కల్యాణమాడే అద్భుతఘట్టాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉ�
అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు (Telugu Students) క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్హామ్లోని కెల్లామ్ స్ట్రీట్లో ఉన్న రెండు అపా�
Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఏపీలో ఎన్నో ప్రముఖ రాముడి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి పూజలందుకుంటున్నాడు. కానీ, ఆలయంలో హనుమంతుడు లేకుండా�
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక ప్రభంజనం. ఆయనకి దేశ వ్యాప్తంగానే కాదు విదేశాలలోను విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సినిమాలు తగ్గించి రాజకీయాలలోకి వచ్చిన కూడా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ
దేశంలో ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలు మినహా చాలా చోట్ల సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ రోజులపాటు వడగాడ్పులు వీ�
బసవతారకం ట్రస్టు నిర్వహణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాసిన వీలునామా వ్యవహారంలో లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది.