ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్నదని, సత్వరమే జోక్యం చేసుకొని తెలంగాణ ప్ర యోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మం�
తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రల�
Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం �
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Mahakumbh | పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహా కుంభమేళా (Mahakumbh) లో పుణ్యస్నానం చేశారు. కుటుంబసమేతంగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్రాజ్ (Prayagraj) కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆయ�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
నాగర్జునసాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమె
ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ను ఏపీ పోలీసులు గురువారం హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు ముందుగా భవానీపురం పీఎస్
ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే కోళ్ల ల�
Bird Flu | తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స