వ్యక్తిగత కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ చైర్మన్ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు జీవీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, న్యాయవా
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి వాటాలను మీరే తేల్చుకోండంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. ఇరు రాష్ర్టాల సీఈలతో కమిటీ వేసి చేతులు దులుపుకొన్నది. మరోసారి భేటీ కావాల�
Group-2 Mains | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను గట్టి పోలీస్ బ�
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
‘పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?’ అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించార�
‘ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాన్ని మోదీ సర్కారు నాన్చుతోందని.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎడాపెడా ఎగువన, దిగువన కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా మళ్లించింది. ఇప్పటికీ యథేచ్ఛగా పెన్నా బేసిన్కు తరలిస్తున్నది. తాత్కాలిక కోటాకు మించి ఇప్పటికే జలాలను వినియోగించుకున్నది. కానీ ఆ �
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం క్షేత్ర వీధులన్నీ భక�