తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ ప్రభుత్వం అదే వివక్ష కొనసాగిస్తున్నది. ఏపీ ప్రజాప్రతినిధులకు వారంలో 4 రోజులు.. ప్రతిరోజు 1 బ్రేక్, 1 ప్రత్యేక దర్శనాలకు (స్థుపతం) టీటీడీ అనుమతి ఇస్తున్నది.
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు నకిలీ వెబ్సైట్స్ను ఆశ్రయించి మోసపోవద్
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ పండగనాడు కాకినాడలోని (Kakinada) సుబ్బారావునగర్లో ఈ ద�
Vijaya Sai Reddy | వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని.. దాంతో ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని, దాని నుంచి బయటపడకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్టు�
స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు.
బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బనకచర్ల ద్వా�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్ను నిర్వహించాలని జీఆర్ఎ
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.