ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిదోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ని సిమెంట్ �
Panchayat Secretary | ఓ పంచాయతీ కార్యదర్శి కోట్లకు పడగలెత్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఆస్తులను కూడబెట్టాడు. ఆ పంచాయతీ కార్యదర్శి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు సైతం షాక్కు గురయ్యారు.
Love | ఇన్స్టా వేదికగా మొదలైన వారి పరిచయం.. పరిణయం దాకా తీసుకువచ్చింది. అదేదో వారిది ఒకే ప్రాంతం కూడా కాదు. ఆమెది అమెరికా అయితే.. అతనిది ఆంధ్రప్రదేశ్. అతని గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ అమెరి�
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్�
Pawan Kalyan |పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజున చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఎంతో బాధించింది.సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ�
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రామయ్య సీతమ్మను కల్యాణమాడే అద్భుతఘట్టాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉ�
అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు (Telugu Students) క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్హామ్లోని కెల్లామ్ స్ట్రీట్లో ఉన్న రెండు అపా�
Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఏపీలో ఎన్నో ప్రముఖ రాముడి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి పూజలందుకుంటున్నాడు. కానీ, ఆలయంలో హనుమంతుడు లేకుండా�
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక ప్రభంజనం. ఆయనకి దేశ వ్యాప్తంగానే కాదు విదేశాలలోను విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సినిమాలు తగ్గించి రాజకీయాలలోకి వచ్చిన కూడా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ
దేశంలో ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలు మినహా చాలా చోట్ల సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ రోజులపాటు వడగాడ్పులు వీ�
బసవతారకం ట్రస్టు నిర్వహణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాసిన వీలునామా వ్యవహారంలో లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది.