కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చే
సికింద్రాబాద్కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన అనుచరులు, వివిధ క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి.
Tirumala | తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దే
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో గురువారం నుంచి సోమవారం వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 9 గ�
Multiplex| ఇప్పుడు పబ్లిక్ టైమ్ పాస్ కోసం ఎక్కువగా మల్టీ ప్లెక్స్కి మాల్స్కి వెళుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఉండే ధరలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నా
Srisailam Temple | శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 31 వరకు ఐదురోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఉగాది వేడుకలకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్�
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జగయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గిడ్డంగి మొత్తానికి
Posani Krishna Murali | ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైఎస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి బెయిల్పై గుంటూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్, లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ కేస�
పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా తరలించుకుపోతున్నది. సాగర్ కుడికాలువ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల �
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరు�
Posani Krishna Murali | టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ సీఐడీ విచారణ ముగిసింది. దాంతో ఆయనను గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో సీఐడీ హాజరు పరిచింది. ఈ సందర్భంగా పోసానిని న్యాయమూర్తి వి�
Supreme Court | కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని కేంద�