అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్లో ఇబ్బంద
ఒక పైలట్ పాస్పోర్టును మర్చిపోవడంతో విమానం తిరిగి వచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ఏంజెల్స్ నుంచి చైనాకు యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన యూఏ 198 విమానం 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో శన�
అమెరికాలో తెలుగు యువకుడొకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిన ఒక రోజు తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై కన్పించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర సెల్ఫీ తీసుకోవాలని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పైనుంచి నగర అందాలను వీక్షించాలని కలలు కంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి... అంతర్జాతీయ సందర్శకులుగా అమెరికాలో మీ హక్కులేమిటో ముం
భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారులపై కక్ష గట్టినప్పటికీ విద్యార్థి వీసాలు తగ్గడానికి
టెక్ దిగ్గజం ‘ఐబీఎం’ ఈ ఏడాది అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నట్టు తెలిసింది. 9 వేల మందిని విధుల నుంచి తొలగించబోతున్నట్టు సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికాలోని స్టోర్లో ఒక దుండగుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రీ, కూతురు మరణించారు. వర్జీనియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్న భారత్కు చెందిన 56 ఏండ�
IT Industry | భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కష్టాలేనన్న అభిప్రాయాలు పరిశ్రమ విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
Gold Cards | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే తొలిసారిగా ఆరో తరం ఫైటర్ జెట్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దీనిని ఎఫ్-47గా పిలవనున్నట్టు, బోయింగ్ సంస్థ దీనిని నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రపంచ�
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్ర్తాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుం�
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�
అమెరికాలోని ప్రవాస భారతీయులు లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం మరింత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ముఖ్యంగా శాశ్వత పౌరసత్వానికి ఆధారమైన గ్రీన్కార్డున్న భారతీయ వృద్ధులను విమానాశ్రయాలలో బెదిరింపులకు గుర
మధ్య, దక్షిణ అమెరికాలలో పెను తుఫానులు, కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇండ్లు, పాఠశాలలకు తీవ్ర నష్టం జరిగింది. వివిధ రాష్ర్టాల్లో మొత్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.