వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి.
వారంతా పేదింటి బిడ్డలు.. చదువుల్లో ‘బంగారు’ కొండలు.. బాసర ఆర్జీయూకేటీలో 2017-23 బ్యాచ్లో ఆరేండ్ల సమీకృత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడు బ్రాంచీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు అవార్డుల పంట పండింది. సహకార బ్యాంకులకు ఏటా నాఫ్కాబ్ అందించే అవార్డుల్లో టెస్కాబ్ 2020-21 సంవత్సరానికి ప్రథమ బహుమతిని, 2021-22 ఏడాదికి ద్వితీయ బహుమతి�
సంఘటితమైతే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నది నల్లగొండ జిల్లా కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీవో). జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో
ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి
వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కాలిబాట సరిగ్గా లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండగా నిలుస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేసి ఏండ్ల సమస్యకు పరిష్కారం చ
ఆసియా - పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్, థాయ్లాండ్.. అంతర్జాతీయ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ అసోసియేషన్ సహకారంతో ఎన్ ఈ డీ ఏ సీ (ది నెట్వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ కో ఆపర�
రైతుల జీవన స్థితిగతులు, సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయ గణన కోసం జిల్లా గణాంక, వ్యవసాయశాఖలు సంయుక్తంగా సన్నద్దమవుతున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అధికారులు ఇప్పటికే శిక్షణ పొంద�
వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల�
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
రాష్ట్రంలో 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో సాగుచేసిన పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధ్దతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు జ�
భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేయగా.. కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. తీవ్ర వరద నీటిలోనూ విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస
అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ఐటీని అనుసంధానించడంలో తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా ప్రశంసించారు. ఈ ఏడాది వానకాలం సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్లో కేంద్ర వ్య�