వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల కుటుంబాల్లో ఇథనాల్ పరిశ్రమ చిచ్చు పెడుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించ తలపెట్టగా.. వద్దని రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్
వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటి�
మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంట వరి. అన్ని పంటల కంటే వరి సాగుకు ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. కిలో వడ్ల ఉత్పత్తికి సుమారు 4- 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మిగిలిన ధాన్యజాతుల కన్నా రెండు, మూడు ర�
ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల లెక్క తేలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 102 వ్యవసాయ క్లస్టర్లలో వివరాలు సే�
సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చ�
స్వరాష్ట్రంలో సాగు రంగానికి తిరుగులేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒకప్పుడు పంటల సాగు చేసుకునేందుకు అప్పుల కోసం వెళ్లిన అన్నదాతలు.. నేడు అదే పంటలను మద్దతు ధరకు విక్రయించి గ్రామాల్లో అప
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
మెజెల్లానిక్ క్లౌడ్.. వ్యవసాయ, లాజిస్టిక్స్ రంగాల కోసం డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం వీటిని హైదరాబాద్ ఆఫీస్లో ఆవిష్కరించింది. దేశీయంగా తయారైన ఈ డ్రోన్లను మానవ సాయం లేకుండానే ఆపరేట్ చే�
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు దాదాపుగా 12 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లారు.
రైతాంగం ఆలోచన మారుతున్నది. ఎప్పుడూ ఒకే పంట వేస్తే లాభం లేదని ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నది. అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు ఉన్న ఉద్యాన సాగుకు శ్రీకారం చు
హార్వెస్టర్తో తండ్రి పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడుకు అందులో ఇరుక్కొని ప్రా ణాలు వదిలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. అబ్బాపూర్కు చెందిన చెవుల ప్
అన్ని రకాల కూరలకు కొత్త రుచి, ఘుమఘుమలాడే సువాసన తెచ్చే ఆకు పుదీనా. అలాంటి పుదీనా తోటలకు మాధన్నపేట పెట్టింది పేరు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో ఏటేటా నర్సంపేట మండ�
వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్