వ్యవసాయంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్నదాతలకు సాంకేతిక దన్ను ఇచ్చే దిశగా సర్కారు తనదైన కృషి చేస్తున్నది.. స్మార్ట్గా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది
మెదక్ జిల్లాలో అకాలవర్షంతో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానతో జిల్లావ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్�
ఇక్రిశాట్ తయారు చేసిన మిల్లెట్ వంగడాలను రాజస్థాన్లో సాగు చేయనున్నారు. బయోఫోర్టిఫైడ్ మిల్లెట్లను ఆ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసేందుకు అక్కడి రైతు సంఘాలు ముందుకొచ్చాయి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులు ఏకమొత్తంలో ఒకేరోజు వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ చార్జీలు చెల్లించారు. ఏడేండ్లుగా ఇలా చెల్లిస్తూ మిగతా గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలు�
స్థానిక భౌగోళిక పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడే పదవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతామని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు హితవు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాలూ ఊ�
తెలంగాణలో వ్యవసాయ మాడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ అగ్రిబిజినెస్ 5వ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయ�
వ్యవసాయ పనులు జోరుగా సాగే సమయంలో పురుష కూలీలకు 10-15 రోజులు పని దొరికితే మళ్లీ దాదాపు నెల వరకు ఖాళీనే. ఈ 15 రోజుల కూలీని ఆ ఖాళీ సమయానికి కలిపితే రోజుకు కూలీ కనీసం రూ.100 కూడా ఉండదని వ్యవసాయార్థికవేత్తలు అంటున్నార
తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివార