రైతులకు కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక నికర ఆదాయం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్, వ్యవసాయ కళాశాల అసోసియేట�
అక్కా చెల్లల్లకు వ్యవసాయ భూమి పంచి ఇచ్చాడనే కోపంతో తండ్రిని హతమార్చిన తనయుడి ఉదంతం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో ఆదివారం జరిగింది. ఎస్సై తాళ్ల శ్రీకాంత్, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. సిరిసన్నగూడేన�
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే పలు చోట్ల విచిత్రంగా ఓవైపు వరికోతలు ఇంకా కొనసాగుతుండగా మరోవైపు ఏకంగా వరినాట్లు ఊపందుకున్నాయి. ఎక్కువ మంది రైతులు వరిపైపే మొగ్గు చూపుతుండగా ఆ తర్�
ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటా ధర రూ.3,545 లభిస్తున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత�
రైతుల ఆలోచనా విధానాలు రోజురోజుకు మారుతున్నాయి. ఒకప్పుడు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే పండించేవారు. ఒకే రకమైన పంటలు వేయడంతో మార్కెట్లో వాటి ధరలపై అంత ప్రభావం చూపేవి కావు. తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ అ�
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది.
పదేండ్ల కిందట తాగునీటి కోసం కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు నల్లాల వద్ద బిందెలు పెట్టి పడిగాపులు కాసిన రోజులెన్నో.. మహిళలు బిందెలు తీసుకొని వ్యవసాయ పొలాలు, చెలిమెల వద్ద గుక్కెడు నీటి కోసం కిలోమీటర్�
వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఆంత్రోప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ (సీఈడీ) నోడల్ అధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆకాశంలో సగమని అందంగా చెప్పుకొనే మహిళ ఆర్థికంలో మాత్రం అధఃపాతాళంలోనే ఉండిపోయింది. వ్యవసాయ కూలీల దగ్గరి నుంచి సినిమా హీరోల దాకా మగవారిదే రాజ్యం. మగ మహారాజుల ఆదాయం ముందు మహిళలు ఎందుకూ సరిపోరన్నది జగమెరిగి�
ఒకప్పుడు చెలిమెలు, చేద బావులు.. ఆగిఆగిపోసే వ్యవసాయ బోరుబావుల పంపుల వద్ద తెచ్చుకునే ఉప్పు నీటితో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. బోర్లలో వచ్చే ఫ్లోరైడ్తో గొంతు తడుపుకొనే దైన్యస్థితి. తెలంగాణ ప్రభు�
కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మం
అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది.