పంటలకు నష్టం చేసే మిడతల రాకను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన పరికరాన్ని వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. పర్యావరణంలో కలిగే మార్పుల వలన వృద్ధి చెందే మిడతల సంతతిని, వాటి రాకను పసిగట్టి,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతుల�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్కు వచ్చిన వివిధ వ్యవస�
సాగులో నూతన విధానంతోపాటు ఇతర ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. కూసుమంచి రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. �
ఆక్వా ఫోనిక్స్ విధానంలో చేపలు, మొక్కల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరు మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి అన్నారు. నేషనల్ మీట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో బుధవారం క
రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభు�
వ్యవసాయ బావిలో పూడిక తీసేందుకు క్రేన్ డబ్బాలో దిగుతుండగా గేర్ వైరు తెగి ఓ వ్యక్తి బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముల్కనూరులో సోమవారం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ గ్రా�
“కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య (పేరుమార్చాం)కు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉన్నది. యాసంగిలో వరి నాటేందుకు రెండున్నర ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలక�
వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా మానకొండూర్ పోలీసులకు చిక్కింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం న�
మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్రవ్యాప్తంగా వరి పంటకు కాండం తొలిచే పురుగు వ్యాపించింది. ముందుగా వరినాట్లు వేసిన పొలాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. ఈ తెగులు ప్రభావంతో వరి పంట ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు నీళ్లు ఉన్నప్పటిక�
చెన్నూర్ వ్యవసాయ డివిజన్లో యూరియా అలాట్మెంట్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడి.. డీలర్లకు ఇష్టం వచ్చినట్లు యూరియా కేటాయిస్తుండగా, వ�
Agriculture University | హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో కానిస్టేబుళ్లు విద్యార్థిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.