ఆదిలాబాద్ : జన హృదయనేత.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ముక్రా(కే) గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ చిన్నారి బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చ�
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజైన బుధవారం రక్తదాన శిబిరాలు కొనసాగాయి. జిల్లా అధ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక�
దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన మెగా �
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర�
రాష్ట్రంలోని అన్ని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ అన్నారు. ఆ�
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం మాసపౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, వైదికులతో చతుర్వేద మంత్ర సహిత చండీ హోమంతో పాటు గణపతి పూజ, కలశస్థాపన, రక్ష బంధనం, మంపారాధన, పు
ఆయనో గిరిజన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కానీ పిల్లలకు చదువు చెప్పేంత తీరికలేదేమో తనకంటూ ఓ సహాయకుడిని వలంటీర్గా పెట్టుకున్నాడు. వలంటీర్తోనే పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం నాల
Sai Chinmayi | ల్యాప్టాప్ మీద నాట్యం చేసిన చేతులు కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాయి. ప్రోగ్రామింగ్తో పండిపోయిన బుర్ర.. ఏ పంట వేయాలన్నది క్షణాల్లో నిర్ణయిస్తున్నది. లేటెస్ట్ టెక్నాలజీ కోసం గూగుల్ చేసిన అనుభవ
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడ్రోజులు వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తొలిరోజైన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుడుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 1,258 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, మొదటి విడ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సుద్దాల వాగుపై వంతెన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ వాగుపై నుంచి కమ్మరి పల్లి, గంగారం, కాచన్పల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. వాగు ఉధృతంగా ప్రవహ�
నిర్మల్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో భూ సేకరణపై స�
న్యాయస్థానాల్లో కేసుల రుజువు శాతం పెంచడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో ప్రత్యేక సమావ�
పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులోని న్యూహౌసింగ్బోర్డుజోన్ -1లో రూ.30 లక్షలతో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనులకు మంగళవ�