అటవీ అధికారులకు శిక్షణ సమయం ఎంతో కీలకమని హైదరాబాద్ ధూలపల్లి శిక్షణ అకాడమీ చైర్మన్ రాంమోహన్, కడెం ఎఫ్ఆర్వో చోలె అనిత అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 50 మంది శిక్షణ ఎఫ్బీవోలు కవ్వాల్ అభయారణ్యంలో ప�
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. ఆదిలాబాద్లోని రాంలీల మైదానంలో ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం �
బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం, కానుకల లెక్కింపును మంగళవారం చేపట్టారు. వాగ్దేవి సొసైటీ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఒడి బియ్యం 34క్వింటాళ్లు, ఎండు కొబ్బరి 121 కిలోలు, బరడ�
పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ చండీ ఉపాసకుడు పాలెం మనోహర శర్మ పూజలు చేసి ఉత్సవాలను ప్రార�
చనాకా-కొరట బ్యారేజీ కెనాల్ పనులకు అవసరమైన భూ సేకరణ చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవార�
భవిష్యత్ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణ మాస్టార్ ప్లాన్ను రూపొందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జిల్ల
ప్రజారోగ్య రక్షణలో శ్రమిస్తున్న ఆశ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని జడ్పీటీసీ జాదవ్ అనిల్ కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశార�
తెలంగాణ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సీఎం 68వ జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్�
నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేడుకల్లో భాగంగా మూడోరోజైన గురువారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు చుట్టు పక్కల జిల్ల�
కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సర్వోదయ సంస్థాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ
రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలు, వైద్యశాలల్లో వివిధ కేటగిరీల్లో 765 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ రిమ్స్లో వివిధ కేటగిరీల్లో 70 పోస్టులు మంజూరయ్యాయి.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సందడిగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధితో పాటు పేద ప్రజల కోసం అనే�
తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎవెన్యూ పార్కులో టీఆర్