జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సోన్ మండల కేంద్రంలోని మోడల్ గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు ఆట వస్తువుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. సోన్ మండల కేంద్
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది. కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత జన హృ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క�
ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. వారం రోజుల వ్యవధిలో రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్ డిపోలు ఉన్నాయి. 310 సర్వీసులు నడిపించగా.. 40,511 �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని రకాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్న�
సీసీఐ పునరుద్ధరించే వరకు విశ్రమించబోమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్లో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులతో కలిసి బుధవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ద
సేవాలాల్ మందిర నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న సేవాలాల్ జయం
తెలంగాణ సర్కారు సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రూ.12.05 కోట్లతో చేపట్టనున్న దోనిగాం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధ
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే పేర్కొన్నారు. మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రానికి రూ.3లక్
“కేంద్రంలోని బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకు రావడం వల్ల కార్మికులకు నోటీసులు ఇవ్వకుండానే తొలిగించే హక్కు పరిశ్రమలకు చేకూరుతుంది. సింగరేణి సం�
బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ.. అని ఆ నాయకులంతా అబద్ధపు పునాదుల మీద బతుకుతున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇం�
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ఉమ్మడి ఆదిలాబాద్ను నాలుగు జిల్లాలుగా విభజించింది. ఇందులో భాగంగా నిర్మల్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్త జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం సమ�
పత్తి రైతులకు స్వర్ణయుగం వచ్చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, వాతావరణ�