రవాణా వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న రాష్ట్ర సర్కారు, ఏజెన్సీ పల్లెలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రోడ్లు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యాన్ని �
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక�
ఉక్రెయిన్లోని కీవ్ యూనివర్సీటీలో ఎంఎస్ చదువుకుంటున్న నిర్మల్కు చెందిన మునిపెల్లి సాయికృష్ణ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా బలగాలు దాడులకు దిగాయన్న సమాచారాన్ని టీవీ�
ఆదిలాబాద్ పట్టణ శివారులోని ఖానాపూర్ ప్రాంతంలోని ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్ కేంద్రంపై శుక్రవారం పోలీ సులు, అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. పెట్రో లింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీస్ సిబ్బంది గోదాం
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్, భాగ్యనగర్, గాంధీనగర్లో శుక్రవారం 35 మంది లబ్ధిదార
నార్నూర్, గాదిగూడ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి 64 లక్షలు మంజూరయ్యాయి. రెండు మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో అంతర్గత మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారనున్నాయి.
వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలో లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ, అంకాపూర్, లోకారి, వ�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీడీపీ నిధులు రూ.3 లక్�
అది.. 2018 ఫిబ్రవరి 27. బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రగతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ను సందర్శించిన చారిత్రక సన్నివేశం. ఆ సందర్భంగా జిల్లాలో ‘పాడి’ అభివృద్ధి �
యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పగా, రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. పక్కా ప్రణాళికలు రూపొందించి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టగ�
ఏ రాష్ట్రంలో దళితులకు ఇవ్వని విధంగా మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలు యావత్ దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధుపై స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువ
అందరూ ఉన్నా చివరి దశలో అనాథలా మిగిలిందో వృద్ధురాలు. స్థానికుల సమాచారంతో సెడ్స్ సంస్థ ఆమెను ఆశ్రమానికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన రామెల్లి రాజక్కకు 70 ఏళ్లు. కొన్
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించార
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’, ‘మన బస్తీ - మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద