తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందున్నది. వ్యవసాయ శాఖ
ప్రజలకు మెరుగైన సేవలందించాలని రిమ్స్ సిబ్బందిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ నెల 3న మంత్రులు తన్నీరు హరీష్రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలిం చారు. రిమ్స�
వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉన్న వారికి రాష్ట్ర పోలీస్శాఖ భారీ ఊరటనిచ్చింది. ఆయా వాహనాలపై ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం రాయితీతో చెల్లించే అవకాశాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. డ�
మహాశివరాత్రి పర్వదినా న్ని మంగళవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టా రు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగా యి. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జునాల యం, ఇచ్చోడ
నిర్మల్ పట్టణ అంతర్గత రోడ్డు పనులకు మహర్ధశ చేకూరనుంది. ఇరుకు రోడ్డుతోఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రత�
రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా మహిళల్లో రక్తహీనత, బరువు తక్కువ ఉన్న చిన్నారులు, సరైన ఎదుగుదల లేని పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యల�
రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించి పంటల ను కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ పేర్�
రూ. కోటీ 12 లక్షలు మంజూరు ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి కుంటాల, మార్చి 1: మండలంలోని వంజర్- వానల్పాడ్ ప్రధాన రహదారి బీటీ రెన్యూవల్కు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రత్యేక చొ�
పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రత్యేక ప్ర ణాళిక అమలు చేయనున్నట్లు ఐటీడీఏ పీవో అం కిత్ తెలిపారు. ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో విద్యావిభాగం అధికారులతో మంగళవారం సమావేశం ఏర్ప
వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు తూట్లు పొడిచేయత్నం సవరణల పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చాన్స్ జంతువులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ప్రశ్నార్థకంగా మారనున్న గిరిజన సంస్కృతి కేంద్రం తీరుపై మండిపడు�
రెండు రోజుల్లోనే పరిస్థితి చేయిదాటింది.. మొదట యుద్ధ ప్రభావం ఉక్రెయిన్లోని తూర్పు భాగం వైపే ఉంటుందనుకున్నా. కానీ ఒక్కసారిగా మేం ఉంటున్న ప్రాంతంలో వార్ సైరన్ మోగించారు. చాలా భయమేసింది’ అని ఉక్రెయిన్ న
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రత్నాపూర్కాండ్లీలో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ లబ్ధిదారులతో మాటమంతీ సోన్, ఫిబ్రవరి 27 : “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే నయా పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట
ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో విజయవంతంగా తరగతులు 1937లో మరాఠీ మీడియంతో పాఠశాల ప్రారంభం ఆ తర్వాత తెలుగు.. ఆపై ఇంగ్లిష్ మీడియం హెచ్ఎం గోపాల్సింగ్తిలావత్, ఉపాధ్యాయుల చొరవతో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల స�