తాంసి, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజూ నిర్వహించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య జీపీ కార్యదర్శులకు సూచించారు. ఆదివారం మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్�
జీవో నంబర్ 2 ప్రకారం ప్రజలను ఆదుకోవాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసి రైతు లు, ప్రజలు నష్టపోయారని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి �
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఉచితంగా రక్త పరీక్షలు, మందుల పంపిణీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నిర్మల్ చైన్గేట్, జూలై 17 : ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్ర�
మెకానిక్ను చంపి వడ్డాడి ప్రాజెక్టులో పడేసిన కేసు.. ఇద్దరి అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉమేందర్ ఎదులాపురం, జూలై 17 : జల్సాలకు అలవాటు పడి, స్నేహితుడినే వంచించారు. బైక్ కోసం నమ్మించి హత్యచేశారు. ఆపై �
నేటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ 1.50లక్షల గొర్రె పిల్లల గుర్తింపు.. పెంపకందారుల హర్షం.. నిర్మల్, జూలై 17(నమస్తే తెలంగాణ) : గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచ�
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
మూడో ప్రపంచ వాటర్ఫాల్ రాప్లింప్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ సమీపంలోని 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. గతం
ఐదో రోజూ భారీ వర్షం ఇండ్లకే పరిమితమైన జనం ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన జలాశయాలను పరిశీలించిన మంత్రి అల్లోల నష్టం అంచనాలపై యంత్రాంగంతో సమీక్ష గర్భిణీని వాగు దాటిం�
అకాడమీ, కాంపిటీటివ్ పరీక్షలకు తేడా గుర్తించాలి తెలివితేటలే గొప్ప ఆస్తి: మంత్రి శ్రీనివాస్గౌడ్ పోటీ పరీక్షల అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్బీ, వేపా అకాడమీ డైరెక్టర్లు బాలలత, సీఎస్ వేపా భారీ వర
భారీ వర్షాలు.. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వివిధ శాఖల సహకారంతో వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు �
ఇంద్రవెల్లి, జూలై12 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధికారులకు సూచించారు. దస్నాపూర్, సట్వాజిగూడ, ప్రబుద్ధనగర్, మిలింద్నగర్తో పాటు మండలకే
జైనథ్, జూలై 12 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టులోకి 19వేల క్యుసెక్కుల వరద చేరగా మంగళవారం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినట్లు సంబంధిత ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 19వేల క్�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లా యంత్రాంగంతో అత్యవసర సమీక్ష నష్టం అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశం నిర్మల్ టౌన్, జూలై 12 : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వర్షం రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా ముసురు ఉప్పొంగిన వాగులు, వంకలు.. జలపాతాలకు జలకళ.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో దిగువకు వరద పరవళ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం.. రాకప�