మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని మున్యాల, రేవోజిపేట, గొడిసేర్యాల, రాంపూర్ తదితర గ్రామాల్లో వేడుకలను నిర్వహించి పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ప్�
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
Adilabad | నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలాన్ని బుధవారం తహసీల్దార్ గజానన్, అధికారులతో కలిసి సందర్శి�
ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోక�
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
ఐదో విడుత అమలుకు యంత్రాంగం నిమగ్నం జిల్లాలో 1,52,440 మంది పట్టాదారులు 81,643 మంది అర్హులు.. 44,553 మంది అనర్హులు కొత్తగా 8,976 మంది పట్టాదారులు గతేడాది దరఖాస్తు చేసుకోని రైతులు 16,429 మంది నేడు తప్పుల సవరణ ఈ నెలాఖరు వరకు దరఖాస
ఆదిలాబాద్టౌన్, జూలై 21: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ఆదిలాబాద్లోని సాయివైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో
సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన�
ఆకాశాన్నంటుతున్న ధరలు గ్యాస్, పెట్రోభారంతో సామాన్యుడి కుదేలు సింగరేణిని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర ధాన్యం కొనుగోళ్లలోనూ ద్వంద్వ వైఖరి నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు సమస్యలపై నిలదీసేందుకు
క్వారీ జాతర దుర్గాదేవికి భక్తుల పూజలు అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు వాహనాలకు ప్రత్యేక పూజలు పోలీసుల భారీ బందోబస్తు హాజీపూర్, జూలై 17 : హాజీపూర్ మండలం గ�
బోనమెత్తిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా బోనాల పండుగ ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : బోనాలకు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంప్రదా యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై