అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎంపీపీ పెందూర్ అమృత్రావ్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్ర�
వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేయవద్దని సీఐ చంద్రమౌళి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శనివారం విద్య�
ఆడపిల్లలు పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏ.శైలజ అన్నారు. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని, చదువులు, వివిధ పోటీ పరీక్షలు, స్వయం ఉపాధి లాంటి పనులు తమతో కావనే �
ఆదిలాబాద్ : సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో
Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
పోలీస్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి సూచించారు. శిక్షణలో పాల్గొనే అభ్యర్థులతో స్థానిక
ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మాన్ని గురువారం ఆయ
ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వి నియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ ఎంఆర్ సునీత సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గు�
ఆధార్ సెంటర్ సర్వీసెస్ కోసం వచ్చే సిటిజన్స్ స్టాండర్డ్ ఫార్మాట్ ప్రతి ఆధార్ సెంటర్లో ఉన్న ఫార్మాట్లోనే నింపాలని రాష్ట్ర రీజనల్ అసిస్టెంట్ మేనేజర్ మొహమ్మద్ సౌభన్ సూచించారు. గురువారం జిల�
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. కబడ్డీ
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గుడిహత్నూర్లో గురువారం సీసీ రోడ్డు
ప్రజాసేవ చేయడం అదృష్టమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం గంగన్నపేటలోని సెయింట్ పాల్స్ పాఠశాలలో చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో గుర
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన అంజన్న కూరగాయలు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుడ�
వరికి బదులు ఇంతర పంటలు సాగు చేయాలన్న రాష్ట్ర సర్కారు సూచనల మేరకు నిర్మల్ జిల్లా రైతులు ఆవాలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్�