ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల�
సిజేరియన్లు చేస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, భైంసాల్లో ప్రత్యేకాధికారుల బృందం తనిఖీ సీలు వేసిన ఆర్డీవోలు నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున�
నిర్మల్ అర్బన్, మార్చి 29: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో నీటిపారుదల, అటవీ శాఖ
తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రాణహిత నదిపై రూ.96 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి తొలగిన రవాణా కష్టాలు.. పెరిగిన ఉపాధి అవకాశాలు.. వ్యాపారం, పర్యాటకంగా అభివృద్ధి.. సీఎ�
చెన్నూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేలా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్�
ధాన్యం కొనేదాకా పోరాటం ఏఎంసీ, పీఏసీఎస్ ప్రత్యక సమావేశాల్లో తీర్మానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నాయకుల మండిపాటు కుభీర్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలను నమ్మి కయ్యానికి కాలు దువ్వ
ఆదిలాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అంటూ అవమాన పరిచేలా మాట్లాడుతున్నారు. వడ్లు కొనుగోలు చేయాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్�
రాష్ట్రంలో 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాల్లో కురిసిన తేలికపాటి వానలు హైదరాబాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉద�
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి ఉమ్మడి జిల్లా సంక్షేమ గురుకులాల ప్రాంతీయ అధికారి కొప్పుల స్వరూపారాణి బెల్లంపల్లిరూరల్, మార్చి18: చదువులో వెనుబడ్డ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యే�
ఆదిలాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సెర్ప్, మెప్మా,ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకుగాను నిర్మల్లో సీఎం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి, మెప్�
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
‘లేవండి..! మేల్కొండి..! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’.. ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది’ అని అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులు అదే పనిచేయాలంటు న్�
బ్యాంకుల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, లావాదేవీల్లో పారదర్శకతలో భాగంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవినీతిపరులైన కొందరు అధికారులు, సిబ్బంది అతి తెలివితో
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ట్ర