Adilabad | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. శనివారం ఉదయం నుంచి నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్, బజార్ హత్నూర్, ఇచ్చోడ మండలాల్లో వర్షం
రెండు అంతస్తుల్లో సర్వాంగ సుందరంగా నిర్మాణం విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంగా బహుళ ప్రయోజనాలు నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో అధునాతన హంగులతో అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబ�
ఇంద్రవెల్లి ఘటనకు 41 ఏండ్లు పూర్తి అమరులకు నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆదివాసీ గిరిజనులు బహిరంగ సభకు తరలిరానున్న వేలాది మంది స్వరాష్ట్రంతోనే ఆదివాసీ గిరిజనులకు లభించిన స్వేచ్ఛ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19
ఎదులాపురం, ఏప్రిల్ 19: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతలపై స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ టేబుళ్లు, స్టడీప్యాడ్లు, పుస్తకాలు అందజేత ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇ�
ఘనత సీఎం కేసీఆర్దే ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి కుభీర్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు కుభీర్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, వ్యవసాయ రంగాన్ని లా�
నిఘా, రక్షణ కోసం ఏర్పాటు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం, ఏప్రిల్ 19 : అత్యవసర సమయంలో నిఘా, రక్షణ కోసం మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం ప్రారంభించామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ
ఆదిలాబాద్ ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఎదులాపురం, ఏప్రిల్ 19 : ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్ల
ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాల్లో ఒకటైన జాతుర్ను బయట ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారుడు కుమ్ర లింగు కన్నుమూశారు.ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘటవ గ్రామానికి చెందిన కుమ్ర లింగు (72) మంగళవారం రాత్రి మృతిచెందా
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే తమకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందని జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రప�
కేంద్రం తీరుపై కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బ్యాంకులు, బీమా సంస్థలు, వివిధ పనిస్థలాల్లో నిరసనలు పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం సింగరేణిలో గనులు, ఓసీపీలు నిర్మానుష్�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్లు సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్ సర్కారు దవాఖానల్లో డెలివరీలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన వైద్య అందిస్తున్నది. �
భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�