మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ్రప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కడెం, జూలై 9: కడెం కాలువల ద్వారా వానకాలం పం టల సాగు కోసం విడుదల చేసిన నీటిని ఆయకట్టు రైతులు వినియోగించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపె�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిర్మల్ అర్బన్, జూలై 9 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజలు అప్రమత్త�
అప్రమత్తంగా ఉంటేనే పరిష్కారం పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత మేలు.. బజార్హత్నూర్, జూలై 9 : వానకాలంలో ఆరోగ్య విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్తో పాటు సీజనల్ వ్యాధులతో ముప్పు పొంచి �
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/దండేపల్లి, జూలై 9 : జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్గా గుర్తించిన అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణ, వ్యవసాయం చేయడం చట్టరీత్యా నేరమని జన్నారం అటవీ డివిజనల్ అధికారి(డీఎఫ్వో) మాధవరావు ఓ ప్రక�
స్తంభించిన రాకపోకలు పంట పొలాలు జలమయం బోథ్, జూలై 9 : బోథ్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వర్షం ఎడతెరపిలేకుండా కురిసింది. పెద్దవాగు, ధన్నూర్(బీ), సొనాల, అందూర్, పెద్దగూడ, కండ్రాగు, పట్నాపూర్ వ�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్, మోకాలి నొప్పులతో 20 ఏండ్లుగా బాధపడుతున్నాడు. ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల విద్యార్థులక�
‘మన ఊరు-మన బడి’తో పూర్వ వైభవం సకల సౌకర్యాలు, బోధనా నైపుణ్యత మెరుగుపడడంతో తల్లిదండ్రుల ఆసక్తి ‘బడిబాట’తో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి వలస వచ్చిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో 11,068 మంది విద్యార్�
వానకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు సమస్యలుంటే దృష్టికి తేవాలని వినతి ఫిర్యాదుకు అందుబాటులో 1912 నంబర్ మంచిర్యాల, జూలై 1(నమస్తే త�
అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మదన్పూర్లో నర్సరీ సందర్శన తలమడుగు, జూలై 1 : పామాయిల్ సాగుకు అవసరమైన మెళకువలు, శిక్షణ పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్