ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్స
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రీడ్ టూ రూం ప్రతినిధులతో సమావేశం ఎదులాపురం, మార్చి 10 : ప్రాథమిక స్థాయి పిల్లల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉన్నత స్థాయిలో బాలికా విద్య జీవన నైపుణ్యాలను ప్�
ఆదిలాబాద్ టౌన్, మార్చి 10 : సీసీఐని వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ ప్రజాసంఘాల నాయకలు డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కోసం ఆదిలాబాద్లో చేపడుతున్న దీక్ష గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నది. దీక్షలో న
మహిళల విద్య కోసం ఏనలేని కృషి చేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్టే అన్నారు. మండలంలోని మేడిగూడ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గుర�
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరో�
నిత్యం కూలీ పని చేస్తేగాని కడుపు నింపుకోని పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ ఇంటి నుంచే ఓ యువతి కేంద్ర బలగాల్లో చేరింది. పట్టుదలే ఆయుదంగా మార్చుకొని గన్ పట్టుకొని శిక్షణ పొందుతోంది. సీఆర్పీఎఫ్లో ఉమ్మడి జిల్ల�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు ఒక అడుగు ముందుకేసింది. ‘రోగాలు రాకుండా చూడడం, వస్తే త్వరగా ఎలా నయం చేయాలి’ అనే ఉద్దేశంతో ఆయుష్ కేంద్రాలను వెల్నెస్ సెంటర్స్గా మారుస్తూ తాజాగా ఉత్తు�
నా పేరు ఠాక్రే నిర్మల. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్తాల. నేను మా గ్రామంలోని మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నా. అభయహస్తం పథకం కింద 2009 సంవత్సరం నుంచి ఏడేండ్లు యేడాదికి రూ.365 చొప్పున పైసలు కట్టిన. అప్ప�
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నది. వారి కోసం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో రూ.98 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు సంబ
దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని, వారి జీవితాల్లో చిరుకాంతులు నింపుతున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి అన్నారు. బేలలోని జడ్పీటీసీ కార్
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�