మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్/కాగజ్నగర్, సెప్టెంబర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈ నెల 25 నుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
టాటా..బైబై అంటూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్ బస్టాండ్లు కిటకిటలాడగా, బస్సుల్లో రద్దీ కనిపించింది.