ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
కనుమరుగవుతున్న పాత పంటలను రక్షించి భావితరాలకు అందించాలనే ఒక మంచి ఆశయమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే బాధ్యతతో సంగారెడ్డి జిల్లాలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విశేషంగా కృషిచేస్తున్నది
క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే.. మంచి మార్పు. ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహంతోనే అది సాధ్యం. భానుడి పరిపూర్ణ కటాక్షానికి ఉత్తరాయణం వేకువ. ఈ ప్రయాణానికి తొలి వేదిక మకర సంక్రాంతి. సంక్రాంతి వేళ పల్లెలు పర�
కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు
పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంక్రాంతి
నాగోబా మహాపూజ(జనవరి 21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయల్దేరిన విషయం తెలిసిందే. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడలో మంగళవారం రాత్రి వారు బస చేశారు. ఈ సందర్�
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. 4,233 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రత్యేక బస్సులను �