ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస�
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
భారతీయ జానపద జనజీవన విధానంలో స్త్రీలు కలిసిమెలిసి కష్టసుఖాలను పంచుకోవడం ఒకరికొకరం అన్నచందంగా ఉండటం పరిపాటి. ఏ పండుగ జరుపుకున్నా ఆ సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలుగా గ్రామీణ ప్రజలు కొనసాగిస్తున్నారు. దశ�
మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ల దినోత్సవాన్ని ట్రాన్స్ ఉత్సవ్2023 పేరిట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ర
చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేసుకోవటం కామన్. కానీ, కూల్డ్రింక్ లాంటి పానీయాన్ని తయారుచేస్తే! అది సాధ్యమేనా? అనిపిస్తుంది. దాన్ని సుసాధ్యం చేసి నిరూపించిందో హైదరాబాదీ స్టార్టప్. తెలంగాణ సర్కారు, టీహబ్
భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం అమ్మవారికి లక్ష కనకాంబరాలతో పుష్పార్చనను ప్రధాన అర్చకులు నిర్వహించారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగను ప్రజలు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకున్నా�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద�
లీయతే ఇతి లింగః - జగత్తు మొత్తం దేనిలో లయమై ఉన్నదో అదే లింగం.. మహాలింగం! శివుడు తొలిసారిగా సాకార లింగరూపంలో అవతరించిన రోజు.. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి.. మహాశివరాత్రి.
తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడి మారింది. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల