Tragedy Love Story | దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో పెళ్లయిన వారం రోజులకే క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే మనస్తాపంతో దీపావళి నాడు భర్త కూడా తనువు చాలించాడు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరోసారి సత్తాచాటింది. ప్రస్తుత పండుగ సీజన్లో నవరాత్రి నుంచి దీపావళి వరకు(30 రోజుల్లో) లక్ష వాహనాలను విక్రయించింది.
విజయదశమి పండుగను పురస్కరించుకుని అమ్మవారు (దుర్గమాత) తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం దుర్గమాత నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పలు గ్రామాల్లో గత రెండురోజులుగా భక్తులు అత్యంత వైభవో�
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
దసరా పండుగనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసినవి మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు నెలకొల్పాయి. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో రాష్ట్రం ప్రభుత్వం మద్యంపై ఒక్కరోజు నిషేధం అమ�
KTR | రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని కేటీఆర్ పేర్కొన్నారు.
Dussehra Special | ముగురమ్మల మూలపుటమ్మ.. సహజ నాయకురాలు. మాతృప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. అమ్మతనపు పాలనలో నాయకుడు లేదా నాయకురాలు తన బృందంలోని ప్రతి ఒక్కరినీ బిడ్డలానే చూస్తారు. తప్పు చేసినప్పుడు బిడ్డను తల్లి దండిం�
ప్రతి సంవత్సరం ఇల్లెందు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావివ్వకుండా సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో విజయ దశమి వేడుకలు (Dasara Celebrations) చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు.
ప్రకృతిని పూజించడంలో భారతీయ జీవన విధానంలో దాగి ఉన్న అంశం. అందుకే భారతదేశంలో జరిగే ప్రతి పండుగ ప్రతి ఉత్సవంలో, ప్రతి కార్యంలో పకృతిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో విజయదశమి (Vijaya Dashami) ఉత్సవాలకు చాలా ప�
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచండి అని ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.