నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల మ�
పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం దసరా (Dasara). ఈ సినిమాలో నాని తనలోని ఫుల్ మాస్ యాంగిల్ చూపించబోతున్నాడని టీజర్తో అర్థమవుతోంది. తాజాగా ఈ టీజర్పై పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రా�
దసరా (Dasara) మేకర్స్ నేడు స్టన్నింగ్ ఊర మాస్ లుక్ ఒకటి విడుదల చేశారు. నాని బల్బు సెట్ చేసి ఉన్న చేతికర్రను చేతిలో పట్టుకుని..బీడీ కాలుస్తూ రాజ్ దూత్ బైక్పై కూర్చొన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా (Dasara) చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. దసరా టీజర్ అప్డేట్ మాస్ స్టైల్లో అందించి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు నాని.
తెలుగునాట సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ బరిలో దిగిన పందెంకోళ్ల మధ్య పోటీ కాస్త రసవత్తరంగానే సాగింది. సుదీర్ఘ విరామం తర్వాత అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో తలపడటం కొత్త ఊప�
నాని (Nani)-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం దసరా (Dasara). దసరా నుంచి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియోను షేర్ చేయొద్దని మేకర్స్ ట్విటర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉండే యాక్టర్లలో టాప్లో ఉంటాడు నాని (Nani). త్వరలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా (Dasara) ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం (Nani fans meet)మ�
నాని(Nani) నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించాడు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) వర్క్ షెడ్యూల్ పక్కన పెట్టి సరదాగా స్నేహితులతో పార్టీ చేసుకుంది. కీర్తిసురేశ్ రీసెంట్గా ఇండస్ట్రీ స్నేహితులతో పార్టీ్ చేసుకుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే విడుదలైన ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ పాటకు కీర్తిసురేశ్ కూడా ఇరగదీసే డ్యాన్స్ �
South Central Railway | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే ట్రైన్లు సైతం ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్ (రైలు నం.07151) రైలు సోమవారం
ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, న
మండలంలో దుర్గాదేవి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్శేడ్లోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అ�