ఖాళీ సిలిండర్లతో యువకుల నిరసన కుభీర్, జూలై 9: వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. మండలంలోని పార్డి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు యేరేకర్ మిలింద్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని యువకులు, టీ
సారంగాపూర్, జూలై 9 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ధని గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పాకాల వెంకటరమణ మూడు నెలల కిందట విద్యుదాఘా
ఇంద్రవెల్లి, జూలై 9 : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి భర్త కుమ్ర రాజు(57) అంత్యక్రియలు శనివారం మండలంలోని దోడంద గ్రామంలో జరిగాయి. ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజు భౌతికకాయం వద్ద నివాళుల
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ్రప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కడెం, జూలై 9: కడెం కాలువల ద్వారా వానకాలం పం టల సాగు కోసం విడుదల చేసిన నీటిని ఆయకట్టు రైతులు వినియోగించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపె�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిర్మల్ అర్బన్, జూలై 9 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజలు అప్రమత్త�
అప్రమత్తంగా ఉంటేనే పరిష్కారం పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత మేలు.. బజార్హత్నూర్, జూలై 9 : వానకాలంలో ఆరోగ్య విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్తో పాటు సీజనల్ వ్యాధులతో ముప్పు పొంచి �
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/దండేపల్లి, జూలై 9 : జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్గా గుర్తించిన అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణ, వ్యవసాయం చేయడం చట్టరీత్యా నేరమని జన్నారం అటవీ డివిజనల్ అధికారి(డీఎఫ్వో) మాధవరావు ఓ ప్రక�
స్తంభించిన రాకపోకలు పంట పొలాలు జలమయం బోథ్, జూలై 9 : బోథ్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వర్షం ఎడతెరపిలేకుండా కురిసింది. పెద్దవాగు, ధన్నూర్(బీ), సొనాల, అందూర్, పెద్దగూడ, కండ్రాగు, పట్నాపూర్ వ�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్, మోకాలి నొప్పులతో 20 ఏండ్లుగా బాధపడుతున్నాడు. ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల విద్యార్థులక�