రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మర్లపెల్లి, బోథ్ గ్రా మా�
పల్లె ప్రగతితో పచ్చదనం రూర్బన్తో మారిన రూపురేఖలు విడుత ల వారీగా అభివృద్ధి పనులు సమకూరిన సౌకర్యాలు కుంటాల, ఫిబ్రవరి 27 : కుంటాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. మండల కేంద్రం
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్(టీ) గ్రామంలో నిర్మించిన శ్మశానవాటికను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే గంగపుత�
బోథ్ మార్కెట్ కమిటీ ఆదాయ లక్ష్యానికి చేరువలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజుల గడువు ఉండడంతో అధికారుల కృషితో అందుకునేలా కనిపిస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3.21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా �
నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లిలో శనివారం డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. 30 మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూ�
శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో �
పేదల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. తన నివాసంలో కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులకు శనివారం సీఎం రిలీఫ్ ఫ
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో శనివారం ఏ �
పిలిస్తే పలికే ప్రతిరూపంగా బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారం విరాజిల్లుతున్నది. శివనామస్మరణతో బ్రహ్మేశ్వరాన్ని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. కొన్నేళ్ల క�
రూ.25 లక్షల విలువైన బంగారాన్ని రూ.10 లక్షలకే ఇస్తామని మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష�
రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపర్చి అమలు చేసుకుంటున్నామని, అలాంటి చట్టాలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, నాల్గో తరగతి జడ్జి హరీశ అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస�
నేడు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్య సిబ్బంది, రూట్ అధికారులతో పల్స్ పోలియోపై శనివారం సమావేశం నిర్�
ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. రెండు నెలలకోసారి నిర్వహించే స్థాయీ సంఘాల సమావేశాన్ని శుక్రవారం జడ్పీ చాంబర్�