ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కొట్టంలో ఉంచిన 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతకు గురై, శ్వాస ఆడక మృతి చెందాయి. గొర్ర�
జైనథ్, మే 8: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించే కాంగ్రెస్, బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువా కప్పుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్ల�
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యా�
జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథో�
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదా
రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాం తాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను హర్యానా పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆదిలాబాద్, నా
చండీఘడ్: హర్యానాలోని ఓ టోల్ ప్లాజా వద్ద ఇవాళ నలుగురు అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర�
karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ నిలిచ�
సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామశివారులోని 174 సర్వే నంబర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను మంగళవారం ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తమ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
ఆదిలాబాద్ : జిల్లాలోని మావల బైపాస్ సమీపంలో గల శ్రీనివాస దాబా సమీపంలో కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు మధ్యలోని డివైడర్ను ఎక్కించాడు. దీంతో లారీ డీజిల�
ఆదిలాబాద్ : మహిళా ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలోని జైనథ్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వ
Adilabad | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. శనివారం ఉదయం నుంచి నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్, బజార్ హత్నూర్, ఇచ్చోడ మండలాల్లో వర్షం
రెండు అంతస్తుల్లో సర్వాంగ సుందరంగా నిర్మాణం విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంగా బహుళ ప్రయోజనాలు నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో అధునాతన హంగులతో అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబ�