న్యాయస్థానాల్లో కేసుల రుజువు శాతం పెంచడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో ప్రత్యేక సమావ�
పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులోని న్యూహౌసింగ్బోర్డుజోన్ -1లో రూ.30 లక్షలతో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనులకు మంగళవ�
సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా మంగళవారం స్థానిక రిమ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహారాజ్ చిత్రపటానికి పూజలు ఆయా చోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సేవాలాల్ చూపిన మార్గంలో పయనించాలని పిలుపు గుడిహత్నూర్, ఫిబ్రవరి 15: శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్�
బంగారు తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహరిశ్నలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో అన్నదానం నిర్వహి�
ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో ఎలా వెలుగులు తీసుకోవచ్చాయో తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్�
మారుమూల గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు వారి స్థానిక భాషలో అర్థమయ్యేలా గృహహింసా నిరోధంపై విస్తృత అవగాహన కల్పించాలని సఖీ కేంద్రం నిర్వాహకులకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నూతన భవనంలో�
గిరిజన విద్యార్థులకు వరంగా ‘స్టార్స్ 50’ ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కార్పొరేట్కు దీటుగా ఇంటర్లో ప్రత్యేక శిక్షణ ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధిస్తున్న పేదింటి బిడ్డలు ఉమ్మడి జిల్లాలో ఇప్పట
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ప్రతీ అవసరానికి ఒక పథకం అమలుచేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 167 మంది లబ్ధిదారులకు రూ.1.67 కోట్ల విలువైన �
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చోర్పల్లిలో జరిగింది. చోర్పల్లికి చెందిన బాలుడు (18), అదే గ్రామానికి చెందిన తమ బంధువులైన బాలిక
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పన, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు లంచ్ సమయం కావడంతో, వారికి వడ్డిస్తు
జాతీయ స్థాయి ఇన్స్పైర్కు ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా సత్తాచాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆకాంక్షించారు. తలమడుగు మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తర�
నిర్మల్ జిల్లాలోని రైతులు వరి సాగు నుంచి ఇతర పంటల వైపు అడుగులు వేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో యాసంగి సీజన్కు గాను 96 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఈ యేడు ప్రభుత్వ సూచనల మేరకు కేవలం 40 నుంచి 45 వేల ఎకరా�