బోథ్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి మండల సమావేశంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ బోథ్, జూన్ 22 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్ రా
ఎదులాపురం : జడ్పీ చైర్మన్నుశాలువాతో సన్మానిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఎదులాపురం, జూన్ 22 : ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగా�
ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ ఉట్నూర్, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార�
ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు బుధవారం పదమూడో రోజూ ఉత్సాహంగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వాడల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపట్టబోయే పనులపై చర్చించారు. పారిశు�
ఆరు నెలలు కష్టపడితే ప్రభుత్వ ఉదోగ్యం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డీటీసీ (జిల్లా శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో ఎస్�
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�
ఆదిలాబాద్ : విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా భుదవారం ఆయన మావల మండలం బట్టి సవర్ గాం ప్�
హైదారాబాద్ : ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం కోశాయి వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రైలు పట్టాలు తెగిపోయాయి. రైలు పట్టాలు తెగిన విషయాన్ని గమనించిన గ
జాతీయ లోక్ అదాలత్(ఈ నెల 26వ తేదీ)ను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన 12 �
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా బాసర ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నా�
పోడు భూమి సమస్య పరిష్కరిస్తాం మరో చోట ప్రభుత్వ భూమి అందించేందుకు కృషి ఐటీడీఏ పీవో అంకిత్ , డీఎఫ్వో శివానీ డోంగ్రే దండేపల్లి, జూన్ 9 :కోయ పోషగూడ గిరిజనుల పోడు భూమి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, అర్హులక�
బాలుడిని బలిగొన్న పాము అంతర్గాంలో విషాదం భీంపూర్, జూన్ 9 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండంలోని అంతర్గాంకు చెందిన బైరెడ్డి సంతోష్-అర్చన దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఎన్నో నోములు, పూజలు చేసిన త