గంజాయి రహిత గుడిహత్నూర్ మండలంగా మార్చుకుందామని, ఈ బాధ్యత అందరిపై ఉందని ఎస్ఐ ప్రవీణ్ పేర్కొన్నారు. మండలంలోని శాంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులకు గంజాయి నిర్మూలనపై శుక్రవారం అవగాహన
కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీని పునఃప్రారంభించాలన్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రోజుకో తీరున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మేర
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్నిఅగౌరపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై టీఎన్జీవో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన �
మండలంలోని పొన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి డోబ్లే రుషికేశ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. ఈ విద్�
సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్�
కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
ఆదిలాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టా�
పుష్య అమావాస్య రోజు లోకమంతా నలుపురంగు పులుముకుంటే..ఆదివాసీలు అదే చీకటిలో వెలుగు జిలుగులై తళుక్కుమంటారు. నిష్ఠగా నాగోబాకు దీపారాధన చేసి కష్టాలనే చీకటిని పారదోలుతారు. నాగోబాను పవిత్ర గంగాజలంతో అ
రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉద్ఘాటించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెయిడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కందుల కొనుగోళ్లను శనివారం ఆయన ప్రారంభి�
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్టీటీ డాటా కంపెనీ ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 50 మంది యువతీ యువకులకు శనివారం ఉద్యోగ నియామక
ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో చేరిన బీజేసీ,కాంగ్రెస్కు చెందిన 300 మంది నాయకులు జైనథ్, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి వందలాది మంది టీఆర్ఎస్ల�