ఆంగ్ల మాధ్యమంతో రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాలకు ఆదరణ నాడు కేవలం 24 మంది.. నేడు 256 మంది విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతోవిద్యాబోధన ఉపాధ్యాయుల కృషి, దాతల సహకారానికి ఫలితం ఇది మంచిర్యాల జిల్ల�
శ్రీనివాస్ హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యనే ప్రధాన సూత్రధారి పలువురి అరెస్టు లక్ష్మణచాంద, జనవరి 30 : ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. మండలంలోని కనకాపూర్ గ్రామశివారులోని వాగులో శ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బం�
అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్న మెస్రం వంశీయులు గంగాజలంతో ఆరాధ్యదైవానికి అభిషేకం ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతర నేటి అర్థరాత్రి మెస్రం వంశీయుల �
బీజేపీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలె.. సీసీఐ సాధన కమిటీ సభ్యుల డిమాండ్ 4న ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపు ఎదులాపురం, జనవరి 30: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే ఉద్యమానికి స�
చదువు మధ్యలో మానేసిన పిల్లల గుర్తింపునకు ముగిసిన ప్రత్యేక సర్వే పట్టణంలో 25, రూరల్లో 15 మంది, మావలలో ఐదుగురు గుర్తింపు ఆదిలాబాద్ రూరల్, జనవరి 30: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా అందరికీ విద్య �
ఆదిలాబాద్ టౌన్, జనవరి 30 : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగ
ఖానాపూర్ రూరల్, జనవరి 30 : మండలంలోని బాదనకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల్పేట బుద్ధ విహార్ ప్రాంతంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. గుజరాత
ఓ వైపు ఫీవర్ సర్వే.. మరో వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆరోగ్యంపై ప్రజలకు సూచనలిస్తూ ముందుకు సాగిన వైద్య సిబ్బంది 100 శాతం జ్వర సర్వే పూర్తి 5952 ఇండ్లల్లో సర్వే 170 మందికి కరోనా లక్షణాలు.. కిట్లు అందజేత జ్వర సర్వే�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలుఅర్లి టీలో 4.9 డిగ్రీల కనిష్ఠ స్థాయికిఆదిలాబాద్ ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆసిఫాబాద్/నిర్మల్ అర్బన్, జనవరి 29 : రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్ర�
DCCB | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ (DCCB) చైర్మన్గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవికి భోజారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధ్య
బోథ్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో బోథ్ మండల ప్రజాప్రతినిధులు గురువారం ఆదిలాబాద్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం �
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆది