పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి ఉమ్మడి జిల్లా సంక్షేమ గురుకులాల ప్రాంతీయ అధికారి కొప్పుల స్వరూపారాణి బెల్లంపల్లిరూరల్, మార్చి18: చదువులో వెనుబడ్డ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యే�
ఆదిలాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సెర్ప్, మెప్మా,ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకుగాను నిర్మల్లో సీఎం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి, మెప్�
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
‘లేవండి..! మేల్కొండి..! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’.. ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది’ అని అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులు అదే పనిచేయాలంటు న్�
బ్యాంకుల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, లావాదేవీల్లో పారదర్శకతలో భాగంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవినీతిపరులైన కొందరు అధికారులు, సిబ్బంది అతి తెలివితో
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ట్ర
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్స
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రీడ్ టూ రూం ప్రతినిధులతో సమావేశం ఎదులాపురం, మార్చి 10 : ప్రాథమిక స్థాయి పిల్లల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉన్నత స్థాయిలో బాలికా విద్య జీవన నైపుణ్యాలను ప్�
ఆదిలాబాద్ టౌన్, మార్చి 10 : సీసీఐని వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ ప్రజాసంఘాల నాయకలు డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కోసం ఆదిలాబాద్లో చేపడుతున్న దీక్ష గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నది. దీక్షలో న
మహిళల విద్య కోసం ఏనలేని కృషి చేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్టే అన్నారు. మండలంలోని మేడిగూడ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గుర�
ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరో�
నిత్యం కూలీ పని చేస్తేగాని కడుపు నింపుకోని పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ ఇంటి నుంచే ఓ యువతి కేంద్ర బలగాల్లో చేరింది. పట్టుదలే ఆయుదంగా మార్చుకొని గన్ పట్టుకొని శిక్షణ పొందుతోంది. సీఆర్పీఎఫ్లో ఉమ్మడి జిల్ల�