ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మో�
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల
ఆదిలాబాద్ రూరల్ : పరమ శివుని దివ్యాశీస్సులు, లోక కల్యాణార్థం కోసం నవంబర్ 3న కార్తీక దీపోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో భారీఎత్తున కార్తీక దీపోత్సవాన్ని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో �
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనవారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదుట అమరవీరుడు శ్రీకా�
ఆదిలాబాద్ రూరల్ : చనిపోయిన వారి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని సుభాష్ నగర్లో రూ.
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని అంకాపూర్ జీపీలో ప్రహారి నిర్మాణానికి, రూ20 లక్షలతో చేపట్టనున్న ఎస్
ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రాక్షన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ , హౌస్వైరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్ తెలిప
Wine depot | జిల్లాలోనే ఉట్నూర్ మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్రోడ్డులోని ఐఎంఎల్డీ మద్యం డిపోలో మంటలు చెలరేగాయి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా