తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యో
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గోండులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. ఒక కోటి మంజూరుచ
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదివారం జిల్లా క�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం : ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అభివృద్ధి చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.బుధవారం జిల్లా కేంద్�
ఆసిఫాబాద్కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్కు ఆరు, నిర్మల్కు తొమ్మిదో స్థానం యేటా రికార్డు స్థాయిలో వర్షపాతం అడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణం అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
ఐచర్ వాహనం స్వాధీనంవివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం,అక్టోబర్ 12 : పట్టణంలో గతేడాది జరిగిన సిగరేట్ల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చ�
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ �
ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ : పేదల అభివృద్ధే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. �
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు : మాజీ మంత్రి జోగు రామన్న | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మావల వద�